ప్రధాన మంత్రి కార్యాలయం
రాజ్యసభఎంపి శ్రీ ఆస్కర్ ఫర్నాండిస్ గారి కన్నుమూత పట్ల సంతాపంతెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
13 SEP 2021 3:58PM by PIB Hyderabad
రాజ్య సభ ఎంపి శ్రీ ఆస్కర్ ఫర్నాండిస్ గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
‘‘రాజ్య సభ ఎంపి శ్రీ ఆస్కర్ ఫర్నాండిస్ గారి కన్నుమూత వార్త తెలిసి దుఃఖితుడిని అయ్యాను. ఈ దుఃఖ ఘడియ లో, ఆయన కుటుంబాని కి మరియు ఆయన హితైషుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఆయన ఆత్మ కు శాంతి లభించు గాక: ప్రధాన మంత్రి @narendramodi’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో పేర్కొంది.
***
DS/SH
(Release ID: 1754543)
Visitor Counter : 125
Read this release in:
Urdu
,
English
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam