ప్రధాన మంత్రి కార్యాలయం

రాజ్యసభఎంపి శ్రీ ఆస్కర్ ఫర్నాండిస్ గారి కన్నుమూత పట్ల సంతాపంతెలిపిన ప్రధాన మంత్రి

Posted On: 13 SEP 2021 3:58PM by PIB Hyderabad

రాజ్య సభ ఎంపి శ్రీ ఆస్కర్ ఫర్నాండిస్ గారి కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

‘‘రాజ్య సభ ఎంపి శ్రీ ఆస్కర్ ఫర్నాండిస్ గారి కన్నుమూత వార్త తెలిసి దుఃఖితుడిని అయ్యాను. ఈ దుఃఖ ఘడియ లో, ఆయన కుటుంబాని కి మరియు ఆయన హితైషుల కు కలిగిన శోకం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను. ఆయన ఆత్మ కు శాంతి లభించు గాక: ప్రధాన మంత్రి @narendramodi’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో పేర్కొంది.

***

DS/SH



(Release ID: 1754543) Visitor Counter : 125