ప్రధాన మంత్రి కార్యాలయం

పారాలింపిక్స్ ఆట‌ల లో హై జంప్ లో రజత ప‌త‌కం గెలిచినందుకు శ్రీ ప్రవీణ్ కుమార్ కు అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 03 SEP 2021 10:00AM by PIB Hyderabad

టోక్యో లో జరుగుతున్న పారాలింపిక్స్ ఆట‌ల లో హై జంప్ లో రజత ప‌త‌కం గెలిచినందుకు శ్రీ ప్రవీణ్  కుమార్ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినంద‌న‌లు తెలిపారు

 

 ‘‘శ్రీ ప్రవీణ్  కుమార్ #Paralympics లో రజత ప‌త‌కం గెలిచినందుకు కు గర్వంగా ఉంది.  ఆయన కఠోర శ్రమ తో పాటు సాటి లేనటువంటి సమర్పణ భావానికి దక్కిన ఫలితమే ఈ పతకం.  ఆయన కు అభినందన లు. ఆయన భావి ప్రయాసలలోనూ రాణించాలి అని ఆకాంక్షిస్తున్నాను. #Praise4Para’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/SH



(Release ID: 1751639) Visitor Counter : 124