ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్ర‌ముఖ ర‌చ‌యిత శ్రీ బుద్ధ‌దేబ్‌ గుహ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

प्रविष्टि तिथि: 30 AUG 2021 3:30PM by PIB Hyderabad

ప్ర‌ముఖ ర‌చ‌యిత శ్రీ బుద్ధదేబ్ గుహ క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌గాఢ దుఃఖాన్ని వ్య‌క్తం చేశారు.

 

‘‘శ్రీ బుద్ధదేబ్ గుహ ర‌చ‌న‌లు బహుముఖీనంగా సాగాయి.  అవి ప‌ర్యావ‌ర‌ణం ప‌ట్ల గొప్ప సూక్ష్మ గ్రాహ్య‌త ను చాటిచెప్పాయి.  ఆయన రచనలను అన్ని త‌రాల వారుమ‌రీ ముఖ్యం గా యువ‌జ‌నులు ఆస్వాదించారు.  ఆయ‌న క‌న్నుమూత సాహితీ జగతి కి ఒక పెద్ద లోటుగా ఉంది.  ఆయ‌న కుటుంబానికిఆయ‌న ను అభిమానించే వారికి ఇదే సంతాపం.  ఓమ్ శాంతి’’ అని ప్ర‌ధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

***

DS/SH


(रिलीज़ आईडी: 1750535) आगंतुक पटल : 159
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam