ప్రధాన మంత్రి కార్యాలయం

దేశంలో విమానయాన ప్రజాస్వామ్యీకరణపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా వ్యాసం రాయడాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి కార్యాలయం

Posted On: 28 AUG 2021 11:41AM by PIB Hyderabad

   దేశంలో విమానయాన ప్రజాస్వామ్యీకరణపై కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి కార్యాలయం ప్రజలతో పంచుకుంది.

ఈ మేరకు ప్రధాని కార్యాలయం ఒక ట్వీట్‌ద్వారా ఇచ్చిన సందేశంలో-

“భారతదేశంలో విమానయాన ప్రజాస్వామ్యీకరణ”పై కేంద్రమంత్రి @JM_Scindia వ్యాసం రాశారు” అని పేర్కొంది.

 

***

DS



(Release ID: 1749905) Visitor Counter : 160