ప్రధాన మంత్రి కార్యాలయం

చంద్ర శేఖర్ ఆజాద్ గారి జయంతి నాడు ఆయన కు నమస్సులు అర్పించిన ప్ర‌ధానమంత్రి

Posted On: 23 JUL 2021 10:04AM by PIB Hyderabad

చంద్ర శేఖర్ ఆజాద్ గారి జయంతి నాడు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు నమస్సులు అర్పించారు.

‘‘ భరత మాత పరాక్రమశాలి పుత్రుడు, ప్రశంసాయోగ్యుడైన వ్యక్తి చంద్ర శేఖర్ ఆజాద్ ను ఆయన జయంతి సందర్భం లో స్మరించుకొంటున్నాం.  భారతదేశాన్ని సామ్రాజ్యవాదం పంజా ల నుంచి విముక్తం చేయడం కోసం ఆయన తన నిండు యవ్వనం లో ప్రాణ సమర్పణం చేశారు.  భవిష్యతు ను గురించి ఆయన ఆలోచన లు చేస్తూ ఉండే వారు కూడాను.  ఒక బలమైనటువంటి భారతదేశం, ఒక న్యాయపూర్ణమైనటువంటి భారతదేశం రూపు దిద్దుకోవాలని కలలు కన్న వ్యక్తి  ఆయన ’’ అనిప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.  
 

Remembering the valiant son of Bharat Mata, the remarkable Chandra Shekhar Azad on his Jayanti. During the prime of his youth he immersed himself in freeing India from the clutches of imperialism. He was also a futuristic thinker, and dreamt of a strong and just India.

— Narendra Modi (@narendramodi) July 23, 2021

***

DS/SH



(Release ID: 1738065) Visitor Counter : 171