ప్రధాన మంత్రి కార్యాలయం

ఈద్- ఉల్- అజ్ హా నాడు ప్రజల కు శుభాకాంక్షల ను వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 21 JUL 2021 8:39AM by PIB Hyderabad

ఈద్- ఉల్- అజ్ హా సందర్భం లో ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి ఒక ట్వీట్ లో

‘‘ ఈద్ ముబారక్.

ఈద్- ఉల్- అజ్ హా సందర్భం లో శుభాకాంక్ష లు.  సమాజం మెరుగుపడేందుకు గాను సామూహిక సహానుభూతి ని, సద్భావాన్ని మరియు అన్ని వర్గాల ను కలుపుకొనిపోయే భావన ను ఈ దినం పెంపొందింపచేయు గాక ’’

అని పేర్కొన్నారు.



 

 

***

DS/SH

***



(Release ID: 1737455) Visitor Counter : 193