రాష్ట్రపతి సచివాలయం
పత్రికా ప్రకటన
प्रविष्टि तिथि:
06 JUL 2021 1:13PM by PIB Hyderabad
గౌరవ భారత రాష్ట్రపతి ఈ క్రింది నియామకాలు / మార్పులు చేశారు: -
I. శ్రీ శ్రీధరన్ పిళ్లై, మిజోరాం గవర్నర్గా బదిలీ మరియు గోవా గవర్నర్గా నియామకం.
II. శ్రీ సత్యదేవ్ నారాయణ్ ఆర్య, హర్యానా గవర్నర్గా బదిలీ మరియు త్రిపుర గవర్నర్గా నియామకం.
III. శ్రీ రమేష్ బైస్, త్రిపుర గవర్నర్గా బదిలీ మరియు జార్ఖండ్ గవర్నర్గా నియామకం
IV. శ్రీ థావర్ చంద్ గహ్లోత్, కర్ణాటక గవర్నర్గా నియామకం.
V. శ్రీ బండారు దత్తాత్రేయ హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా బదిలీ మరియు హర్యానా గవర్నర్గా నియామకం
VI. డా. హరిబాబు కంభంపాటి, మిజోరం గవర్నర్గా నియామకం.
VII. శ్రీ మంగుబాయ్ ఛగన్బాయ్ పటేల్, మధ్యప్రదేశ్ గవర్నర్గా నియామకం.
VIII. శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా నియామకం.
2. పై నియామకాలు వారు తమ కార్యాలయాల బాధ్యతలు స్వీకరించే తేదీల నుండి అమలులోకి వస్తాయి.
(रिलीज़ आईडी: 1733063)
आगंतुक पटल : 324