ప్రధాన మంత్రి కార్యాలయం

పద్మ విభూషణ్ సర్ అనిరూద్ధ జగన్నాథ్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 03 JUN 2021 11:57PM by PIB Hyderabad

సర్ అనిరూద్ధ జగన్నాథ్ కన్నుమూత పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

‘‘పద్మ విభూషణ్ సర్ అనిరూద్ధ జగన్నాథ్ ఒక సమున్నత నేత, రాజనీతికుశలుడు. ఆయన ను గురించి చెప్పాలంటే ఆధునిక మారిశస్ శిల్పి అని చెప్పవచ్చును.  ఒక గౌరవాన్వితుడైన ప్రవాసి భారతీయుని గా, ప్రత్యేకమైనటువంటి ద్వైపాక్షిక సంబంధాన్ని నెలకొల్పడం లో ఆయన సాయపడ్డారు.  ఆ ద్వైపాక్షిక సంబం ఆయన ఉత్తరదాయిత్వం నుంచి లాభపడగలదు.  ఆయన కుటుంబానికి, మారిశస్ ప్రజల కు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి.’’ అని శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

*******

DS



(Release ID: 1724386) Visitor Counter : 113