ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ అప్‌డేట్‌

Posted On: 01 JUN 2021 9:15AM by PIB Hyderabad

గ‌త 54 రోజుల‌లో ఇండియా రోజువారి అతి త‌క్కువ కేసులు 1.27 ల‌క్ష‌లు న‌మోదు చేసింది. రోజువారీ కొత్త‌కేసుల‌లో త‌గ్గుద‌ల కొనసాగుతోంది.
ఇండియా లో క్రియాశీల కేసుల భారం మ‌రింత త‌గ్గి 18,95,520 కి చేరింది. 43 రోజుల త‌ర్వాత ఇది 20 ల‌క్ష‌ల లోపుగా ఉంది.
క్రియాశీల కేసులు గ‌త 24 గంట‌ల‌లో 1,30,572 త‌గ్గాయి.
ఇప్ప‌టివ‌ర‌కు దేశంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 2,59,47,629
గ‌త 24 గంట‌ల‌లో 2,55,287 మంది పేషెంట్లు కోలుకున్నారు.
రోజువారీ కొత్త కేసుల కంటే కోలుకున్న‌వారి సంఖ్యపెరుగుద‌ల‌ వ‌రుస‌గా 19 వ రోజుకూడా కొన‌సాగుతోంది.
కోలుకున్న వారి రేటు ఈరోజు కూడా 92.90 శాతంగా ఉంది.
వార‌పు పాజిటివిటి రేటు ప్ర‌స్తుతం 8.64 శాతం వ‌ద్ద ఉంది.
రోజువారి పాజిటివిటీ రేటు 6.62 శాతానికి త‌గ్గింది. వ‌రుస‌గా 8 వ రోజు కూడా ఇది ప‌దిశాతం కంటే త‌క్కువ‌గా ఉంది.
ప‌రీక్ష‌ల సామ‌ర్ద్యాన్ని గ‌ణ‌నీయంగా పెంచ‌డం జ‌రిగిది. మొత్తం 34.67 కోట్ల ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం జ‌రిగింది.
దేశ‌వ్యాప్తంగా వాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంలో భాగంగా 21.6 కోట్ల వాక్సిన్ డోస్‌లు వేయ‌డం జ‌రిగింది.

***



(Release ID: 1723334) Visitor Counter : 208