రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
మ్యూకోర్మైకోసిస్ కేసుల పెరుగుదల దృష్ట్యా యాంఫోటెరిసిన్-బి ఔషధం తాజా కేటాయింపులు - శ్రీ సదానంద గౌడ
Posted On:
22 MAY 2021 11:47AM by PIB Hyderabad
వివిధ రాష్టాల్లో మ్యూకోర్మైకోసిస్ కేసుల పెరుగుదలపై సమగ్రంగా సమీక్షించిన తర్వాత; అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అదనంగా 23,680 వయళ్ల యాంఫోటెరిసిన్-బి ఔషధాన్ని కేటాయించినట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి.సదానంద గౌడ వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఇప్పటివరకు గుర్తించిన దాదాపు 8,848 మంది రోగుల సంఖ్య ఆధారంగా ఆయా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ కేటాయింపులు చేసినట్లు కేంద్ర మంత్రి వివరించారు.
![https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001FA8Y.jpg](https://ci4.googleusercontent.com/proxy/mtAGSeXDk3r5BQfRKcdT6Yii4A5tt09SH7pTjQjh7UTgb7USqoaqikIN82QijajvFIc9DTHeF31Wi1Y-sZfJMn_1Wk0hM_RTeXJFhS8PggjOr0Qxv_QevYLjYw=s0-d-e1-ft#https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001FA8Y.jpg)
***
(Release ID: 1720837)
Visitor Counter : 217