ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ కాంతిసేన్ ష్రాఫ్ మృతికి ప్రధానమంత్రి సంతాపం
प्रविष्टि तिथि:
13 MAY 2021 10:52PM by PIB Hyderabad
శ్రీ కాంతిసేన్ ష్రాఫ్ (కాకా) మృతిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సందేశంలో- ‘‘గుజరాత్ రాష్ట్రానికి చెందిన శ్రీ కాంతిసేన్ ష్రాఫ్ ఎంతో దయార్ద్ర హృదయులు. ఆయన విజయవంతమైన పారిశ్రామికవేత్త మాత్రమేగాక చిన్నచిన్న చేతివృత్తుల వారి అభ్యున్నతి కోసం ఎంతగానో కృషిచేశారు’’ అని ప్రధాని కొనియాడారు.
*****
DS /AKJ
(रिलीज़ आईडी: 1718535)
आगंतुक पटल : 165
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam