ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ కాంతిసేన్ ష్రాఫ్ మృతికి ప్రధానమంత్రి సంతాపం

Posted On: 13 MAY 2021 10:52PM by PIB Hyderabad

   శ్రీ కాంతిసేన్ ష్రాఫ్ (కాకా) మృతిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ట్విట్టర్ ద్వారా ఇచ్చిన సందేశంలో- ‘‘గుజరాత్ రాష్ట్రానికి చెందిన శ్రీ కాంతిసేన్ ష్రాఫ్ ఎంతో దయార్ద్ర హృదయులు. ఆయన విజయవంతమైన పారిశ్రామికవేత్త మాత్రమేగాక చిన్నచిన్న చేతివృత్తుల వారి అభ్యున్నతి కోసం ఎంతగానో కృషిచేశారు’’ అని ప్రధాని కొనియాడారు.

 

*****

DS /AKJ 


(Release ID: 1718535)