ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

అంతర్జాతీయ సాయాన్ని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు వేగంగా విభజించి పంపిణీ చేస్తున్న కేంద్రం


ఇప్పటి దాకా దేశవ్యాప్తంగా ఇచ్చిన టీకా డోసులు 17.72 కోట్లు
18-44 వయోవర్గంలో మొత్తం 34.8 లక్షలమందికి టీకాలు

Posted On: 13 MAY 2021 11:53AM by PIB Hyderabad

రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలు చేస్తున్న కోవిడ్ నియంత్రణ పనులకు ఊతం ఇస్తూ భారత ప్రభుత్వం తాను అందుకున్న అంతర్జాతీయ సాయాన్ని వేగంగా పంపిణీ చేస్తోంది.  మొత్తం  9,284 ఆక్సిజెన్ కాన్సెంట్రేటర్లు; 7,033 ఆక్సిజెన్ సిలిండర్లు,; 19 ఆక్సిజె తయారీ ప్లాంట్లు; 5,933 వెంటిలేటర్లు, 3.44లక్షలకు పైగా రెమిడిసెవిర్ ఇంజెక్షన్లు ఇప్పటిదాకా రోడ్డు, వాయు మార్గాల ద్వారా పంపిణీ జరిగాయి.  

మరోవైపు మూడో దశ టీకాల కార్యక్రమం కూడా నడుస్తుండగా దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా ఇచ్చిన కోవిడ్ టీకా డోసుల సంఖ్య 17.72 కోట్లు దాటింది

 ఈ రోజు ఉదయం 7 గంటలవరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 25,70,537 శిబిరాల ద్వారా 17,72,14,256 టీకాలు పూర్తయ్యాయి. ఇందులో ఆరోగ్య సిబ్బంది కిచ్చిన  96,00,420 మొదటి డోసులు,  65,70,062 రెండో డోసులు,  కోవిడ్ యోధులకిచ్చిన 1,42,34,793 మొదటి డోసులు, 80,30,007 రెండో డోసులు, 18-45 వయోవర్గం వారు తీసుకున్న 34,80,618 మొదటి డోసులు, 45-60 వయోవర్గం వారు తీసుకున్న 5,62,43,308 మొదటి డోసులు,  81,58,535 రెండో డోసులు, 60 ఏళ్ళు పైబడ్డవారు తీసుకున్న  5,40,99,241  మొదటి డోసులు,  1,67,97,272 రెండో డోసులు ఉన్నాయి.

 

 ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

96,00,420

రెండవ డోస్

65,70,062

 కోవిడ్ యోధులు

మొదటి డోస్

1,42,34,793

రెండవ డోస్

80,30,007

18-44 వయోవర్గం

మొదటి డోస్

34,80,618

45 - 60 వయోవర్గం

మొదటి డోస్

5,62,43,308

రెండవ డోస్

81,58,535

60 పైబడ్డవారు

మొదటి డోస్

5,40,99,241

రెండవ డోస్

1,67,97,272

 

మొత్తం

17,72,14,256

ఇప్పటిదాకా దేశమంతటా ఇచ్చిన టీకా డోసులలో 66.73% వాటా పది రాష్ట్రాలదే కావటం గమనార్హం.

 

18-44 వయోవర్గం లబ్ధిదారులు మూడో దశ టీకా కార్యక్రమంలొ భాగంగా 4,31,285 మంది గత 24 గంటలలో  మొదటి డోస్ కోవిడ్ టీకాలు తీసుకోగా ఇప్పటిదాకా మొత్తం 34,80,618 డోసులను 30 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలలొ పంపిణీ చేశారు.  వాటి వివరాలు ఈ పట్టికలో ఉన్నాయి.

 

సంఖ్య

రాష్ట్రం

    మొత్తం

1

అండమాన్- నికోబార్ దీవులు

1,160

2

ఆంధ్రప్రదేశ్

1,211

3

అస్సాం

1,31,920

4

బీహార్

3,04,490

5

చండీగఢ్

2

6

చత్తీస్ గఢ్

1,028

7

ఢిల్లీ

4,71,908

8

గోవా

1,464

9

గుజరాత్

3,87,579

10

హర్యానా

3,56,291

11

హిమాచల్ ప్రదేశ్

14

12

జమ్మూ-కశ్మీర్

30,163

13

జార్ఖండ్

94

14

కర్నాటక

74,996

15

కేరళ

771

16

లద్దాఖ్

86

17

మధ్యప్రదేశ్

91,938

18

మహారాష్ట్ర

6,27,241

19

మేఘాలయ

6

20

నాగాలాంద్

4

21

ఒడిశా

85,905

22

పుదుచ్చేరి

1

23

పంజాబ్

5,482

24

రాజస్థాన్

5,53,265

25

తమిళనాడు

22,833

26

తెలంగాణ

500

27

త్రిపుర

2

28

ఉత్తరప్రదేశ్

2,66,140

29

ఉత్తరాఖండ్

50,996

30

పశ్చిమ బెంగాల్

13,128

మొత్తం

34,80,618

 

గత 24 గంటలలో దాదాపు 19 లక్షల టీకాలు ఇచ్చారు. టీకాల కార్యక్రమం మొదలైన్ 117 వ రోజైన మే 12న  

18,94,991 డోసులు 17,684 శిబిరాల ద్వారా ఇవ్వగా  9,98,409 మంది లబ్ధిదారులు మొదటి డోస్,  8,96,582 మంది రెండో డోస్ తీసుకున్నారు. 

తేదీ: మే 12, 2021 (117వ రోజు)

ఆరోగ్య సిబ్బంది

మొదటి డోస్

16,923

రెండో డోస్

29,778

కోవిడ్ యోధులు

మొదటి డోస్

78,279

రెండో డోస్

74,617

18-44 వయోవర్గం

మొదటి డోస్

4,31,285

45-60 వయోవర్గం

మొదటి డోస్

3,40,178

రెండో డోస్

3,03,146

60 పైబడ్డవారు

మొదటి డోస్

1,31,744

రెండో డోస్

4,89,041

మొత్తం

మొదటి డోస్

9,98,409

రెండో డోస్

8,96,582

 

దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 1,97,34,823 కు చేరగా కోలుకున్నవారి శాతం  83.26%. గత 24 గంటలలో 3,52,181 మంది కోలుకున్నారు. 10 లలోనే 72.90% మంది కోలుకున్నవారున్నారు. 

 

వారం వారం సగటు కోలుకున్నవారు పెరగటాన్ని ఈ క్రింది చిత్రపటం చూపుతోంది.  

దేశంలో చికిత్సలో ఉన్నవారి సంఖ్య 37,10,525 కు పెరిగింది. today. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 15.65% . గత 24 గంటలలో చికిత్సలో ఉన్నవారి నికర పెరుగుదల 6,426 గా నమోదైంది.  చికిత్సలో ఉన్నవారిలో  79.67% వాటా పన్నెండు రాష్ట్రాలలో  ఉంది.

 

రోజువారీ పరీక్షలు, పాజిటివిటీ శాతాన్ని ఈ క్రింది చిత్రపటంలో చూడవచ్చు. 

 

పాజిటివిటీ శాతం 10 నుంచి 20 వరకు ఉన్న జిల్లాల వివరాలు రాష్టాలవారీగా ఇలా ఉన్నాయి. 

 

గత 24 గంటలలో 3,62,727 కొత్త కేసులు నమోదయ్యాయి. అందులో పది రాష్ట్రాల వాటా 72.42%. మహారాష్ట్రలో అత్యధికంగా 46,781 కేసులు రాగా కేరళలో 43,529, కర్నాటకలో 39,998 కేసులు వచ్చాయి.

 

జాతీయ స్థాయిలొ కోవిడ్ మరణాల శాతం 1.09%. గత 24 గంటలలో 4,120 మరణాలు నమోదయ్యాయి. అందులో

74.30% వాటా పది రాష్ట్రాలదే. మహారాష్ట్రలో అత్యధికంగా 816 కర్నాటకలొ 516 మరణాలు సంభవించాయి.  

***

 



(Release ID: 1718260) Visitor Counter : 156