ప్రధాన మంత్రి కార్యాలయం
సాజిబు చెరోబా సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
13 APR 2021 9:07AM by PIB Hyderabad
సాజిబు చెరోబా సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో ఈ కింది విధం గా పేర్కొన్నారు:
‘‘మణిపుర్ ప్రజల కు ఇవే సాజిబు చెరోబా శుభాకాంక్షలు. రానున్న సంవత్సరం లో అందరూ ప్రసన్నం గాను, ఆరోగ్యవంతులు గాను ఉందురు గాక.’’
***
(రిలీజ్ ఐడి: 1711497)
సందర్శకుల సూచీ సంఖ్య : : 220
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam