ప్రధాన మంత్రి కార్యాలయం

సాజిబు చెరోబా సందర్భం లో ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

प्रविष्टि तिथि: 13 APR 2021 9:07AM by PIB Hyderabad

సాజిబు చెరోబా సందర్భం లో ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

శ్రీ నరేంద్ర మోదీ ఒక ట్వీట్ లో ఈ కింది విధం గా పేర్కొన్నారు:

‘‘మణిపుర్ ప్రజల కు ఇవే సాజిబు చెరోబా శుభాకాంక్షలు.  రానున్న సంవత్సరం లో  అందరూ ప్రసన్నం గాను, ఆరోగ్యవంతులు గాను ఉందురు గాక.’’

***
 


(रिलीज़ आईडी: 1711497) आगंतुक पटल : 212
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam