ప్రధాన మంత్రి కార్యాలయం

మురాదాబాద్ రహదారి ప్రమాదం బాధితులకు అనుగ్రహ పూర్వక రాశి ని చెల్లించడానికి ఆమోదం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 31 JAN 2021 4:19PM by PIB Hyderabad

ఉత్తర్ ప్రదేశ్ లోని మురాదాబాద్ లో జరిగిన రహదారి ప్రమాదం ఘటన లో ప్రాణాలను కోల్పోయిన వ్యక్తుల తాలూకు దగ్గరి సంబంధికులకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున అనుగ్రహపూర్వక రాశి ని చెల్లించడానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆమోదం తెలిపారు.  దీనికి అదనం గా, ఈ ప్రమాదం లో తీవ్రం గా గాయపడ్డ ప్రతి ఒక్కరికి 50 వేల రూపాయల వంతున ఆర్థిక సహాయాన్ని అందించడానికి కూడా ఆమోదం తెలియజేయడమైంది.

‘‘ఉత్తర్ ప్రదేశ్ లోని మురాదాబాద్ లో జరిగిన రహదారి ప్రమాదం ఘటన లో చనిపోయిన వ్యక్తుల తాలూకు దగ్గరి సంబంధికులకు ప్రధాన మంత్రి జాతీయ సహాయ నిధి నుంచి 2 లక్షల రూపాయల చొప్పున అనుగ్రహపూర్వక రాశి చెల్లింపునకు PM @narendramodi ఆమోదం తెలిపారు.  తీవ్రం గా గాయపడ్డ ప్రతి ఒక్కరికి  50 వేల రూపాయల వంతున ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది’’ అని ప్రధాన మంత్రి కార్యాలయం (పిఎమ్ ఒ) ఒక ట్వీట్ లో వెల్లడించింది.

PMO India
@PMOIndia
PM @narendramodi has approved an ex-gratia of Rs. 2 lakh each from Prime Minister’s National Relief Fund for the next of kin of those who have lost their lives due to the tragic road accident  in Moradabad,  Uttar Pradesh. Rs. 50,000 would be given to those seriously injured.
4:05 PM · Jan 31, 2021
5.1K
1.1K
Copy link to Tweet




 

***



(Release ID: 1693844) Visitor Counter : 149