ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ బూటా సింహ్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
प्रविष्टि तिथि:
02 JAN 2021 11:03AM by PIB Hyderabad
శ్రీ బూటా సింహ్ మృతి పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బాధ ను వ్యక్తం చేశారు.
‘‘శ్రీ బూటా సింహ్ గారు అనుభవశాలి అయినటువంటి పరిపాలకుడు, పేదల సంక్షేమం కోసం, అణగారిన వర్గాల సంక్షేమం కోసం ఆయన తన వాణి ని ప్రభావశీలమైన రీతి లో వినిపించే వారు. ఆయన మరణించారని తెలిసి నేను దు:ఖానికి లోనయ్యాను. ఆయన కుటుంబానికి, మద్దతుదారులకు ఇదే నా సంతాపం’’ అని ఒక ట్వీట్ లో శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 1685569)
आगंतुक पटल : 197
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Kannada
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam