ప్రధాన మంత్రి కార్యాలయం
గోవా పూర్వ గవర్నర్ శ్రీమతి మృదుల సిన్హా కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్రధాన మంత్రి
Posted On:
18 NOV 2020 5:32PM by PIB Hyderabad
గోవా పూర్వ గవర్నర్ శ్రీమతి మృదుల సిన్హా కన్నుమూత పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు.
‘‘ప్రజాసేవ పట్ల శ్రీమతి మృదుల సిన్హా గారు చేసిన కృషి కి గాను ఆమె ను స్మరించుకోవడం జరుగుతుంది. ఆమె చేయి తిరిగిన రచయిత్రి కూడా; సాహితీ ప్రపంచానికి, సంస్కృతి రంగానికి ఎనలేని తోడ్పాటు ను అందించారు. ఆమె మరణం నన్ను బాధ కు గురిచేసింది. ఆమె కుటుంబానికి, ఆమె ప్రశంసకులకు ఇదే నా సంతాపం. ఓమ్ శాంతి’’ అని ట్విటర్ లో నమోదు చేసిన ఒక సందేశం లో శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
***
(Release ID: 1673791)
Visitor Counter : 230
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam