ప్రధాన మంత్రి కార్యాలయం
వియన్నా లో జరిగిన ఉగ్రవాద దాడులను ఖండించిన ప్రధాన మంత్రి
Posted On:
03 NOV 2020 11:28AM by PIB Hyderabad
వియన్నా లో జరిగిన ఉగ్రవాద దాడులను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఖండించారు.
‘‘వియన్నా లో పిరికితనంతో కూడుకొన్న ఉగ్రవాద దాడులు జరిగాయని తెలిసి నేను తీవ్ర దిగ్భ్రమ కు లోనయ్యాను; నేను విచారంలో మునిగిపోయాను. ఈ విషాద ఘడియలలో భారతదేశం ఆస్ట్రియా వెన్నంటి నిలుస్తుంది. బాధితులకు, వారి కుటుంబాల కు కలిగిన దుఃఖం లో నేను సైతం పాలుపంచుకొంటున్నాను’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
***
(Release ID: 1669705)
Visitor Counter : 180
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam