ప్రధాన మంత్రి కార్యాలయం

మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో వరదలు, భారీ వర్షాల కారణంగా సంభవిస్తున్న పరిస్థితుల గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో సంభాషించిన - ప్రధానమంత్రి

Posted On: 16 OCT 2020 8:55PM by PIB Hyderabad

మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో వరదలు, భారీ వర్షాల కారణంగా సంభవిస్తున్న పరిస్థితుల గురించి ప్రధానమంత్రి  శ్రీ నరేంద్రమోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఉద్దవ్ ఠాక్రేతో సంభాషించారు.

" రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో వరదలు, భారీ వర్షాల కారణంగా సంభవిస్తున్న పరిస్థితుల గురించి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే గారితో మాట్లాడాను.  నా ఆలోచనలు మరియు ప్రార్థనలు ప్రభావితమైన ఆ సోదర, సోదరీమణులతో ఉన్నాయి. కొనసాగుతున్న రక్షణ మరియు సహాయ కార్యక్రమాల్లో కేంద్ర ప్రభుత్వం మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించాను.", అని ప్రధానమంత్రి పేర్కొన్నారు. 

*****



(Release ID: 1665368) Visitor Counter : 139