ప్రధాన మంత్రి కార్యాలయం

నేపాల్ ప్ర‌ధాన‌మంత్రితో టెలిఫోన్ లో సంభాషించిన‌ ప్ర‌ధాన‌మంత్రి

प्रविष्टि तिथि: 15 AUG 2020 2:33PM by PIB Hyderabad

నేపాల్ ప్రధానమంత్రి శ్రీ కె.పి.ర్మ ఓలి నుంచి ప్రధానమంత్రి శ్రీ రేంద్ర మోదీ  రోజు ఉదయం టెలిఫోన్ కాల్ అందుకున్నారు.

భార 74 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రభుత్వానికిభార ప్రకు నేపాల్ ప్రధానమంత్రి శుభాకాంక్షలు తెలియచేశారుఅలాగే ఇటీవలి ఎన్నికల్లో ఐక్యరాజ్య మితి నాన్ పెర్మనెంట్ భ్యత్వానికి ఎన్నికైనందుకు భారదేశానికి ఆయ శుభాకాంక్షలు అందచేశారు.

కోవిడ్-19ని అదుపులోకి తేవడానికి స్పరం సంఘీభావపూర్వకంగా రించుకోవాలని ఇద్దరు నాయకులు అంగీకరించారు విషయంలో నేపాల్ కు భారదేశం నిరంత ద్దతు కొనసాగిస్తుందని నేపాల్ కు ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.

టెలిఫోన్ కాల్ చేసినందుకు నేపాల్ ప్రధానమంత్రికి కృతజ్ఞలు తెలియచేసిన ప్రధానమంత్రి భారనేపాల్ దేశాల ధ్య నాగరిక‌‌సాంస్కృతిక అనుసంధాన ఉన్న విషయాన్ని గుర్తు చేశారు

***


(रिलीज़ आईडी: 1646099) आगंतुक पटल : 280
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam