ప్రధాన మంత్రి కార్యాలయం

కోజికోడ్ లో విమాన ప్రమాదం కారణం గా ప్రాణనష్టం వాటిల్లడం పట్ల దు:ఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి

Posted On: 07 AUG 2020 10:39PM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కోజికోడ్ లో విమాన ప్రమాదం కారణం గా వాటిల్లిన ప్రాణనష్టం వాటిల్లడం పట్ల దు:ఖాన్ని వ్యక్తం చేశారు.

‘‘కోజికోడ్ లో విమాన ప్రమాదం జరగడం బాధ పెట్టింది.  ఆప్తుల ను కోల్పోయిన వారి యొక్క శోకం లో నేను కూడా పాలుపంచుకొంటున్నాను.  ఈ ఘటన లో గాయపడ్డ వారు వీలయినంత త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.  తాజా స్థితి ని గురించి కేరళ ముఖ్యమంత్రి @vijayanpinarayi గారి తో మాట్లాడాను.  అధికారిగణం ఘటన స్థలాని కి చేరుకొని, బాధితుల కు అన్ని విధాల సహాయాన్ని అందిస్తున్నారు’’ అని ఒక ట్వీట్ లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు. 
 

Pained by the plane accident in Kozhikode. My thoughts are with those who lost their loved ones. May the injured recover at the earliest. Spoke to Kerala CM @vijayanpinarayi Ji regarding the situation. Authorities are at the spot, providing all assistance to the affected.

— Narendra Modi (@narendramodi) August 7, 2020


***



(Release ID: 1644327) Visitor Counter : 167