ప్రధాన మంత్రి కార్యాలయం

ఈద్-ఉల్-ఫిత్ర్ నాడు దేశప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 25 MAY 2020 8:55AM by PIB Hyderabad

ఈద్-ఉల్-ఫిత్ర్ సందర్భం లో దేశప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ఈద్ ముబారక్.  

ఈద్-ఉల్-ఫిత్ర్ ను పురస్కరించుకొని ఇవే శుభాకాంక్షలు.  ఈ ప్రత్యేకమైనటువంటి సందర్భం దయ, సోదరత్వం మరియు సద్భావం ల తాలూకు భావనల ను మరింత గా పెంపొందింపచేయు గాక.  ప్రతి ఒక్కరు ఆరోగ్యం తోను, సమృద్ధి తోను ఉందురు గాక’’ అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.
 



(Release ID: 1626745) Visitor Counter : 188