ప్రధాన మంత్రి కార్యాలయం
ఔరంగాబాద్ రైలు ప్రమాదం లో ప్రాణనష్టం సంభవించడం పట్ల దు:ఖాన్ని వ్యక్తం చేసిన ప్రధాన మంత్రి
Posted On:
08 MAY 2020 10:45AM by PIB Hyderabad
మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ లో జరిగిన ఒక రైలు దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు.
‘‘మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ లో రైలు ప్రమాదం కారణం గా ప్రాణనష్టం సంభవించినందుకు గాను నేను అత్యంత అధిక దు:ఖాని కి లోనయ్యాను. రైల్వే మంత్రి శ్రీ పీయూష్ గోయల్ తో మాట్లాడాను; ఆయన పరిస్థితి ని నిశితం గా పర్యవేక్షిస్తున్నారు. అవసరమైన సహాయాన్ని చేతనైన అన్ని రకాలు గాను అందించడం జరుగుతోంది’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
(Release ID: 1622065)
Visitor Counter : 275
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada