ప్రధాన మంత్రి కార్యాలయం

ఔరంగాబాద్ రైలు ప్రమాదం లో ప్రాణనష్టం సంభవించడం పట్ల దు:ఖాన్ని వ్యక్తం చేసిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 08 MAY 2020 10:45AM by PIB Hyderabad

మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ లో జరిగిన ఒక రైలు దుర్ఘటన లో ప్రాణనష్టం సంభవించడం పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దు:ఖాన్ని వ్యక్తం చేశారు. 


‘‘మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ లో రైలు ప్రమాదం కారణం గా ప్రాణనష్టం సంభవించినందుకు గాను నేను అత్యంత అధిక దు:ఖాని కి లోనయ్యాను.  రైల్వే మంత్రి శ్రీ పీయూష్ గోయల్ తో మాట్లాడాను; ఆయన పరిస్థితి ని నిశితం గా పర్యవేక్షిస్తున్నారు.  అవసరమైన సహాయాన్ని చేతనైన అన్ని రకాలు గాను అందించడం జరుగుతోంది’’ అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
 



(Release ID: 1622065) Visitor Counter : 275