ప్రధాన మంత్రి కార్యాలయం

రేపు ఉద‌యం9 గంట‌ల‌కు ఒక వీడియో సందేశం ప్ర‌జ‌ల‌తో పంచుకోనున్న‌ ప్ర‌ధాన‌మంత్రి

Posted On: 02 APR 2020 5:36PM by PIB Hyderabad

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ 3 ఏప్రిల్ 2020 ఉద‌యం 9 గంట‌ల‌కు ఒక వీడియో సందేశాన్ని ప్ర‌జ‌ల‌తో పంచుకోనున్నారు.
రేపు ఉద‌యం 9 గంట‌ల‌కు నేను ఒక  చిన్న వీడియో సందేశాన్ని నా స‌హ‌చ‌ర భార‌తీయుల‌తో పంచుకుంటాను అని ప్ర‌ధాన‌మంత్రి  ట్వీట్ చేశారు.



(Release ID: 1610437) Visitor Counter : 114