ప్రధాన మంత్రి కార్యాలయం

రాజస్థాన్ దినోత్సవం సందర్భంగా ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి

Posted On: 30 MAR 2020 11:07AM by PIB Hyderabad

రాజస్థాన్ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. 

" రాజస్థాన్ ప్రజలు తమ ధైర్యం, పరాక్రమం, శూరత్వం లకు పేరుగాంచారు. రాష్ట్రం పురోగతి, అభివృద్ధి మార్గంలో ఎల్లప్పుడూ కొనసాగాలని నేను ప్రార్ధిస్తున్నాను." అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ తమ శుభాకాంక్షల సందేశంలో పేర్కొన్నారు. 

राजस्थान दिवस की वहां के सभी भाइयों और बहनों को ढेरों शुभकामनाएं। मेरी कामना है कि साहसशौर्य और पराक्रम के लिए प्रसिद्ध यह प्रदेश प्रगति की राह पर निरंतर आगे बढ़े।

— నరేంద్రమోదీ (@narendramodi)  మార్చి 30, 2020



(Release ID: 1609255) Visitor Counter : 100