మంత్రిమండలి
ఇండియా, కిర్గిస్తాన్ మధ్యన కుదిరిన ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
నాడు పోస్టు చేయడమైనది:
12 JUN 2019 8:06PM by PIB Hyderabad
ఇండియా, కిర్గిస్తాన్ దేశాలు చేసుకున్న ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ ద్వైపాక్షిక ఒప్పందం కారణగా ఇరు దేశాల మధ్యన పెట్టుబడుల ప్రవాహం పెరుగుతుంది. అంతే కాదు ఇరు దేశాల్లో పెట్టుబడులు పెట్టే పెట్టుబడిదారులకు ఈ ఒప్పందం కారణంగా తగిన భద్రత లభిస్తుంది.
***
(రిలీజ్ ఐడి: 1574494)
సందర్శకుల సూచీ సంఖ్య : : 207