ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్ ఎంపీలతో వరద స్థితిని సమీక్షించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 30 JUL 2026 3:21PM by PIB Hyderabad

అరుణాచల్ ప్రదేశ్నాగాలాండ్‌కు చెందిన ఎంపీలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారువరదలను దృ‌ష్టిలో పెట్టుకొని ఈ రెండు రాష్ట్రాలలో పరిస్థితిని చర్చించారు.

వరదలతో ఉత్పన్నమైన సవాళ్లను ఎదుర్కోవడానికి సంబంధిత రాష్ట్రాలతో కేంద్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తుందని శ్రీ మోదీ అన్నారు.
అందరూ క్షేమంగానూసురక్షితంగానూ ఉండాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని శ్రీ మోదీ పొందుపరుస్తూ
:
‘‘
అరుణాచల్ ప్రదేశ్నాగాలాండ్‌కు చెందిన ఎంపీలతో సమావేశంలో పాల్గొన్నానుఈ రాష్ట్రాల్లో వరదల వల్ల తలెత్తిన పరిస్థితిని చర్చించాంసవాళ్లను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుందిఅందరూ క్షేమంగాసురక్షితంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

***


(रिलीज़ आईडी: 2291912) आगंतुक पटल : 7
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam