ప్రధాన మంత్రి కార్యాలయం
స్లోవేకియాలో అజ్ఞాత సైనికుడి సమాధి వద్ద నివాళులర్పించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
प्रविष्टि तिथि:
15 JUN 2026 5:53PM by PIB Hyderabad
స్లోవేకియా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికులకు బ్రాటిస్లావాలోని స్మారకం వద్ద ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు నివాళులర్పించారు.
స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ ఫికోతో కలిసి శ్రీ నరేంద్ర మోదీ ఆ స్మారకం వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. రెండో ప్రపంచ యుద్ధంలో స్లోవేకియా విముక్తి కోసం అమరులైన సైనికులకు గౌరవం ప్రకటించారు.
***
(रिलीज़ आईडी: 2273198)
आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam