ఉప రాష్ట్రపతి సచివాలయం
2026 ఏప్రిల్ 25న రాజస్థాన్లో ఉపరాష్ట్రపతి శ్రీ సి. పి. రాధాకృష్ణన్ పర్యటన
నాడు పోస్టు చేయడమైనది:
24 APR 2026 3:13PM by PIB Hyderabad
భారత ఉపరాష్ట్రపతి శ్రీ సి. పి. రాధాకృష్ణన్ 2026 ఏప్రిల్ 25న జైపూర్లో పర్యటించనున్నారు.
ఈ పర్యటన సందర్భంగా.. రాజస్థాన్ విశ్వవిద్యాలయ 35వ స్నాతకోత్సవానికి ఉపరాష్ట్రపతి హాజరవుతారు. జైపూర్లోని భగవాన్ మహావీర్ క్యాన్సర్ ఆస్పత్రి, పరిశోధన కేంద్రం నిర్వహించే 23వ క్యాన్సర్ విజేతల దినోత్సవానికి (క్యాన్సర్ సర్వైవర్స్ డే) కూడా ఆయన హాజరవుతారు.
***
(రిలీజ్ ఐడి: 2255506)
సందర్శకుల సూచీ సంఖ్య : : 3