ప్రధాన మంత్రి కార్యాలయం
2026 రైసినా డైలాగ్కు హాజరైన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
05 MAR 2026 8:31PM by PIB Hyderabad
నేడు న్యూఢిల్లీలో జరిగిన రైసినా డైలాగ్ 2026కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు.
‘‘రైసినా డైలాగ్ 2026 ప్రారంభ సమావేశంలో పాల్గొన్నాను. ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ అందించిన ఆలోచనాత్మక ప్రసంగాన్ని విన్నాను. అందులో ఆయన అనేక రకాల అంశాలను ప్రస్తావించారు’’
(రిలీజ్ ఐడి: 2235788)
సందర్శకుల సూచీ సంఖ్య : : 84
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam