ప్రధాన మంత్రి కార్యాలయం
సౌమ్యనారాయణ పెరుమాళ్ ఆలయ పూజారులను కలిసిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
23 JAN 2026 11:41PM by PIB Hyderabad
ఇవాళ ఉదయం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, సౌమ్యనారాయణ పెరుమాళ్ ఆలయ పూజారులను కలిశారు.
వారు అందించిన ఆశీస్సులకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"ఇవాళ ఉదయం సౌమ్యనారాయణ పెరుమాళ్ ఆలయ పూజారులను కలిశాను. వారు అందించిన ఆశీస్సులకు కృతజ్ఞతలు"
(రిలీజ్ ఐడి: 2218096)
సందర్శకుల సూచీ సంఖ్య : : 29
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam