ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సౌమ్యనారాయణ పెరుమాళ్ ఆలయ పూజారులను కలిసిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 23 JAN 2026 11:41PM by PIB Hyderabad

ఇవాళ ఉదయం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, సౌమ్యనారాయణ పెరుమాళ్ ఆలయ పూజారులను కలిశారు.

వారు అందించిన ఆశీస్సులకు ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"ఇవాళ ఉదయం సౌమ్యనారాయణ పెరుమాళ్ ఆలయ పూజారులను కలిశాను. వారు అందించిన ఆశీస్సులకు కృతజ్ఞతలు"


(रिलीज़ आईडी: 2218096) आगंतुक पटल : 3
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Bengali , Punjabi , Gujarati , Malayalam