ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్‌ బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి మృతుల కుటుంబాలకు పరిహారం

प्रविष्टि तिथि: 09 JAN 2026 7:22PM by PIB Hyderabad

హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్‌లో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు విచారం వ్యక్తం చేశారుప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలుగాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం ప్రకటించారు.

ఎక్స్’ వేదికగా పీఎంవో ఇండియా ఇలా పేర్కొన్నది:

‘‘హిమాచల్ ప్రదేశ్‌లోని సిర్మౌర్‌లో బస్సు ప్రమాదంలో ప్రాణనష్టం అత్యంత విచారకరంతమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిగాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానుప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల చొప్పునగాయపడిన వారికి రూ. 50,000 చొప్పున పరిహారం అందిస్తాంప్రధానమంత్రి నరేంద్రమోదీ”


(रिलीज़ आईडी: 2213064) आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Assamese , Gujarati , Tamil , Kannada , Malayalam