ప్రధాన మంత్రి కార్యాలయం
నిర్మాణాత్మకమైన, సాక్ష్యాధారితమైన చర్చ ప్రాధాన్యాన్ని వివరించే కథనాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
08 JAN 2026 2:05PM by PIB Hyderabad
కేంద్ర మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరీ రాసిన కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారు.
విధానాన్ని బలోపేతం చేసే, సంస్కరణలను సమర్థించే విస్తృతమైన, సాక్ష్యాధారిత విమర్శలను భారత్ స్వాగతిస్తుందనే ఆలోచనను ఈ కథనం ప్రతిబింబిస్తుంది. భారతీయ ప్రజాస్వామ్య పురోగతిలో ద్వేషానికి తావు లేదని స్పష్టం చేస్తుంది. అలాగే కొత్త ఏడాదిలో ఒక వరంగా మారే నిర్మాణాత్మక చర్చల విలువను ఇది తెలియజేస్తుంది.
సామాజిక మాధ్యమం ఎక్స్లో కథనాన్ని పంచుకుంటూ ప్రధాని ఇలా పేర్కొన్నారు:
‘‘విధానాలను బలోపేతం చేసే, సంస్కరణలను సమర్థించే విస్తృతమైన, సాక్ష్యాధారిత విమర్శలను భారత్ స్వాగతిస్తుంది. మన ప్రజాస్వామ్య పురోభివృద్ధిలో ద్వేషానికి స్థానం లేదు. కొత్త ఏడాదిలో వరంలా మారే నిర్మాణాత్మక చర్చల గురించి కేంద్ర మంతి శ్రీ హర్దీప్ సింగ్ పూరీ @HardeepSPuri రాసిన ఈ కథనం వివరిస్తుంది.
దీనిని తప్పకుండా చదవండి!’’
(रिलीज़ आईडी: 2212559)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam