ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

విశాఖ రిఫైనరీలో అవశేషాల ఉన్నతీకరణ సదుపాయం ప్రారంభం..ప్రధానమంత్రి ప్రశంసలు

प्रविष्टि तिथि: 06 JAN 2026 8:42AM by PIB Hyderabad

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ రిఫైనరీలో హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్)కు చెందిన అవశేషాల ఉన్నతీకరణ సదుపాయాన్ని (ఆర్‌యూఎఫ్విజయవంతంగా ప్రారంభించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రశంసించారుఇంధన భద్రతస్వయంసమృద్ధి సాధన దిశగా భారత్ ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు అని ఆయన వర్ణించారు.
స్వయంసమృద్ధ భారత్‌ను సాకారం చేయడంలో భాగంగా ఇంధన స్వావలంబనను ప్రోత్సహించాలన్న దేశ ప్రయత్నాలకు ఈ అత్యాధునిక సదుపాయం ఊతాన్ని అందిస్తుందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేంద్ర మంత్రి శ్రీ హర్‌దీప్ సింగ్ పురీ పొందుపరిచిన ఒక సందేశానికి శ్రీ మోదీ ప్రతిస్పందిస్తూఇలా పేర్కొన్నారు:
‘‘
ఇంధన భద్రతను పెంచే దిశగా మనం చేస్తున్న ప్రయత్నాలకు ఈ అత్యాధునిక సదుపాయం ఊతాన్ని అందిస్తుంది.. దీనితోఈ రంగంలో స్వయంసమృద్ధిని మనం సాధించగలుగుతాం’’.

 

***

 

(रिलीज़ आईडी: 2211936) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam