ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సుకు అధ్యక్షత వహించిన ప్రధాని

प्रविष्टि तिथि: 27 DEC 2025 10:30PM by PIB Hyderabad

న్యూఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ‘‘ఢిల్లీలో జరుగుతున్న ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సులో పరిపాలనసంస్కరణలకు సంబంధించి వివిధ అంశాలపై లోతుగా చర్చించాం’’ అని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘ఢిల్లీలో నిర్వహిస్తున్న ప్రధాన కార్యదర్శుల జాతీయ సదస్సులో పరిపాలనసంస్కరణలకు సంబంధించిన వివిధ అంశాలపై లోతుగా చర్చించాం’’

 

*** 


(रिलीज़ आईडी: 2209681) आगंतुक पटल : 5
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Kannada , Malayalam