ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రితో శ్రీ నీరజ్ చోప్రా భేటీ
प्रविष्टि तिथि:
23 DEC 2025 3:53PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో శ్రీ నీరజ్ చోప్రా, ఆయన భార్య శ్రీమతి హిమానీ మోర్ ఈ రోజు న్యూఢిల్లీలో నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్లో సమావేశమయ్యారు. ‘‘మేం క్రీడలు సహా, అనేక అంశాలపై ఎంతో చక్కగా మాట్లాడుకున్నాం’’ అని శ్రీ మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, అందులో -
‘‘ఈ రోజు నీరజ్ చోప్రాతో, ఆయన భార్య హిమానీ మోర్తో నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్లో భేటీ అయ్యాను. మేం క్రీడలు సహా, అనేక అంశాలపై ఎంతో చక్కగా మాట్లాడుకున్నాం.
@Neeraj_chopra1’’ అని పేర్కొన్నారు.
(रिलीज़ आईडी: 2207941)
आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Bengali
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam