ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రధానమంత్రితో శ్రీ నీరజ్ చోప్రా భేటీ

प्रविष्टि तिथि: 23 DEC 2025 3:53PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో శ్రీ నీరజ్ చోప్రా, ఆయన భార్య శ్రీమతి హిమానీ మోర్ ఈ రోజు న్యూఢిల్లీలో నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో సమావేశమయ్యారు. ‘‘మేం క్రీడలు సహా, అనేక అంశాలపై ఎంతో చక్కగా మాట్లాడుకున్నాం’’ అని శ్రీ మోదీ తెలిపారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, అందులో -
‘‘ఈ రోజు నీరజ్ చోప్రాతో, ఆయన భార్య హిమానీ మోర్‌తో నంబర్ 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో భేటీ అయ్యాను. మేం క్రీడలు సహా, అనేక అంశాలపై ఎంతో చక్కగా మాట్లాడుకున్నాం.
@Neeraj_chopra1’’ అని పేర్కొన్నారు.


(रिलीज़ आईडी: 2207941) आगंतुक पटल : 6
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Punjabi , English , Urdu , हिन्दी , Marathi , Assamese , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam