ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అమెరికా అధ్యక్షుడితో మాట్లాడిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 11 DEC 2025 8:50PM by PIB Hyderabad

అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు మాట్లాడారు.

భారత్‌-అమెరికా ద్వైపాక్షిక సంబంధాల్లో కొనసాగుతున్న స్థిరమైన పురోగతిని ఇరు నేతలు సమీక్షించారుకీలకమైన ప్రాంతీయప్రపంచ పరిణామాలపై అభిప్రాయాలను పంచుకున్నారు.

ప్రపంచ శాంతిస్థిరత్వంశ్రేయస్సును పెంపొందించడంలో భారత్‌అమెరికా  కలిసి పనిచేస్తూనే ఉంటాని ప్రధానమంత్రి శ్రీ మోదీఅధ్యక్షుడు ట్రంప్ స్పష్టం చేశారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ పోస్టులో శ్రీ మోదీ ఇలా తెలిపారు..

అధ్యక్షుడు ట్రంప్‌తో చాలా ఆత్మీయచర్చాత్మకమైన సంభాషణ జరిగిందిమా ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతిని సమీక్షించాంప్రాంతీయఅంతర్జాతీయ పరిణామాలపై చర్చించాంప్రపంచ శాంతిస్థిరత్వంసమృద్ధి కోసం భారత్‌అమెరికా కలిసి పనిచేస్తూనే ఉంటాయి’’.


(रिलीज़ आईडी: 2202662) आगंतुक पटल : 13
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Manipuri , Bengali , Punjabi , Gujarati , Odia , Kannada , Malayalam