ప్రధాన మంత్రి కార్యాలయం
జ్ఞానం, సంయమనంతో పాటు సమయానుకూల చర్యలు జాతీయ శక్తికి మూలస్తంభాలని
ఒక సంస్కృత శ్లోకం ద్వారా స్పష్టం చేసిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
11 DEC 2025 10:31AM by PIB Hyderabad
జాతీయ ప్రయోజనాలను పరిరక్షించడంలోనూ, భారత దీర్ఘకాలిక భద్రత, అభివృద్ధి లక్ష్యాలను ముందుకు తీసుకుపోవడంలోనూ వ్యూహాత్మక జ్ఞానం, అవగాహనతో కూడిన సంయమనం, నిర్ణయాత్మక చర్యలు ఎంతో ప్రధానమైన పాత్రను పోషిస్తున్నాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు స్పష్టం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ఒక సంస్కృత సూక్తిని ఉదాహరిస్తూ ఇలా రాశారు:
‘‘సుదుర్బలం నావజానాతి కంచిద్ యుక్తో రిపుం సేవతే బుద్ధిపూర్వమ్
న విగ్రహం రోచయతే బలస్థై: కాలే చ యో విక్రమతే స ధీర:’’
(रिलीज़ आईडी: 2202142)
आगंतुक पटल : 8
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam