ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

దీపావళి సందర్భంగా రాష్ట్రపతితో ప్రధానమంత్రి భేటీ

నాడు పోస్టు చేయడమైనది: 20 OCT 2025 9:53PM by PIB Hyderabad

దీపావళి సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమైపండుగ శుభాకాంక్షలు తెలిపారు.
ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక  సందేశాన్ని పొందుపరుస్తూ:
‘‘
దీపావళి పండుగ సందర్భంగా రాష్ట్రపతి గారిని కలుసుకొనిశుభాకాంక్షలు తెలియజేశాను’’ అని పేర్కొన్నారు.

 


(రిలీజ్ ఐడి: 2181151) సందర్శకుల సూచీ సంఖ్య : : 31