ప్రధాన మంత్రి కార్యాలయం
ఆంధ్రప్రదేశ్... కోనసీమ జిల్లాలో దుర్ఘటన… ప్రాణనష్టం సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
08 OCT 2025 5:07PM by PIB Hyderabad
ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఓ దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీసిన సంగతి తెలిసి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధానమంత్రి కార్యాలయం ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొంది:
‘‘ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో జరిగిన ఓ దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీయడం చాలా విచారకరం. ఈ కష్ట కాలంలో బాధితులకూ, వారి కుటుంబాలకూ నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని నేను ప్రార్థిస్తున్నాను’’.
(रिलीज़ आईडी: 2176531)
आगंतुक पटल : 26
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam