ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జీఎస్టీ కొత్త రేట్లు రైతులకూ, వ్యవసాయానికీ ఎంతటి మేలు చేయగలవో వివరించిన వ్యాసం.. ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

Posted On: 25 SEP 2025 6:09PM by PIB Hyderabad

జీఎస్టీ కొత్త రేట్లు మన రైతులకూవ్యవసాయ కార్యకలాపాలకూ ఎంతో మేలు చేస్తాయంటూ కేంద్ర మంత్రి శ్రీ శివ్‌రాజ్ సింగ్ చౌహాన్ రాసిన ఒక వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రజలతో పంచుకున్నారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పీఎంఓ ఇండియా ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొంది:

 

‘‘జీఎస్టీ కొత్త రేట్లు మన రైతు సోదరీసోదరులకు ఎంతో లాభసాటిగా ఉన్నాయిఈ రేట్లతో.. పొలం పనులకు ఉపయోగపడేవ్యవసాయానికి పనికివచ్చే వస్తువులను కొనుగోలు చేసినప్పుడు రైతులకు డబ్బు పొదుపు కావడమే కాకుండాగ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా కొత్త వేగాన్ని అందుకుంటుందిఈ విషయాలను ప్రస్తావిస్తూ వ్యవసాయ మంత్రి శివ్‌రాజ్ చౌహాన్ గారు రాసిన ఈ వ్యాసాన్ని చదవండి..’’

 

***


(Release ID: 2171978) Visitor Counter : 5