ప్రధాన మంత్రి కార్యాలయం
సౌదీ అరేబియా గ్రాండ్ ముఫ్తీ షేక్ అబ్దుల్లాజిజ్ బిన్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ అల్ అల్ షేక్ మృతి పట్ల సంతాపం తెలిపిన ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
24 SEP 2025 8:49AM by PIB Hyderabad
సౌదీ అరేబియా గ్రాండ్ ముఫ్తీ షేక్ అబ్దుల్లాజిజ్ బిన్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ అల్ అల్ షేక్ మృతి పట్ల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సంతాపం తెలిపారు.
'ఎక్స్' పోస్టులో ఆయన ఇలా పేర్కొన్నారు:
"సౌదీ అరేబియా గ్రాండ్ ముఫ్తీ షేక్ అబ్దుల్లాజిజ్ బిన్ అబ్దుల్లా బిన్ మొహమ్మద్ అల్ అల్ షేక్ మృతి పట్ల తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాను. ఈ దుఃఖ సమయంలో ఆ దేశానికి, అక్కడి ప్రజలకు మేం అండగా ఉంటాం."
(రిలీజ్ ఐడి: 2170549)
సందర్శకుల సూచీ సంఖ్య : : 29
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam