ప్రధాన మంత్రి కార్యాలయం
జీఎస్టీ పొదుపు వేడుక చేసుకుందామంటూ దేశ పౌరులకు ప్రధానమంత్రి లేఖ
Posted On:
22 SEP 2025 6:00PM by PIB Hyderabad
ఈ పండుగల సమయంలో "జీఎస్టీ పొదుపు ఉత్సవం" నిర్వహించుకుందామంటూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు లేఖ రాశారు. "జీఎస్టీ తగ్గడమంటే ఇంటింటా మరింత పొదుపు... వ్యాపారాలకు మరింత సౌలభ్యం" అని ఆ లేఖలో శ్రీ మోదీ పేర్కొన్నారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం "ఎక్స్" ద్వారా పంపిన సందేశంలో:
"ఈ పండుగల వేళ జీఎస్టీ పొదుపు వేడుక చేసుకుందాం! జీఎస్టీ తగ్గడం అంటే- ప్రతి ఇంటా మరింత పొదుపుతోపాటు వ్యాపారాలకు మరింత సౌలభ్యం కలుగుతుంది" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
(Release ID: 2169979)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Bengali-TR
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam