ప్రధాన మంత్రి కార్యాలయం
నవరాత్రి సందర్భంగా మొదటి రోజు శైలపుత్రి అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి
Posted On:
22 SEP 2025 9:29AM by PIB Hyderabad
నవరాత్రి సందర్భంగా తొలి రోజు ప్రధానమంత్రి, శ్రీ నరేంద్ర మోదీ శైలపుత్రి అమ్మవారిని ప్రార్థించారు.
'ఎక్స్' పోస్టులో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:
"నవరాత్రి సందర్భంగా శైలపుత్రి మాతను ప్రత్యేకంగా పూజించే రోజు ఇది. అమ్మవారి ప్రేమ, ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో సౌభాగ్యం, ఆరోగ్యం నిండి ఉండాలని కోరుకుంటున్నాను.”
"नवरात्रि में आज मां शैलपुत्री की विशेष पूजा-अर्चना का दिन है। मेरी कामना है कि माता के स्नेह और आशीर्वाद से हर किसी का जीवन सौभाग्य और आरोग्य से परिपूर्ण रहे।"
***
MJPS/VJ
(Release ID: 2169478)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam