ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానితో సిక్కు ప్రతినిధుల సమావేశం... మూలమంత్రాన్ని ఆలపించిన ప్రముఖ గాయని హర్షదీప్ కౌర్
నాడు పోస్టు చేయడమైనది:
19 SEP 2025 4:46PM by PIB Hyderabad
సిక్కు ప్రతినిధులతో పాటు ప్రముఖ గాయని హర్షదీప్ కౌర్ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ‘‘సిక్కు ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ప్రముఖ గాయని హర్షదీప్ కౌర్ మూల మంత్రాన్ని చక్కగా ఆలపించారు’’ అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్లో ప్రధాని పోస్టు:
సిక్కు ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో ప్రముఖ గాయని హర్షదీప్ కౌర్ మూలమంత్రాన్ని చక్కగా ఆలపించారు.
@HarshdeepKaur
(రిలీజ్ ఐడి: 2168783)
సందర్శకుల సూచీ సంఖ్య : : 24
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam