ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్-2025లో 48 కిలోల విభాగంలో స్వర్ణం గెలిచిన మీనాక్షిని అభినందించిన ప్రధానమంత్రి

Posted On: 14 SEP 2025 7:39PM by PIB Hyderabad

లివర్ పూల్ లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్-2025లో 48 కిలోల విభాగంలో అద్భుతమైన విజయం సాధించిన భారత బాక్సర్ మీనాక్షిని ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.

'ఎక్స్లో పోస్టు చేసిన సందేశంలో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

"లివర్ పూల్ లో జరిగిన ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్-2025లో మీనాక్షి కనబరిచిన అత్యుత్తమ పనితీరుకు గర్వంగా ఉంది! 48 కిలోల విభాగంలో దేశానికి ఆమె స్వర్ణాన్ని తీసుకువచ్చిందిఆమె విజయందృఢ సంకల్పం భారత అథ్లెట్లకు స్ఫూర్తినిస్తుందిభవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను".


(Release ID: 2166901)