ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

స్వయం-సమృద్ధి, అభివృద్ధి దిశగా సాగుతున్న భారత ప్రయాణంలో ఎన్ఈపీ 2020 ప్రాముఖ్యాన్ని వివరించే కథనం పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 05 SEP 2025 12:34PM by PIB Hyderabad

స్వయం-సమృద్ధిఅభివృద్ధి దిశగా సాగుతున్న భారత ప్రయాణంలో ఎన్ఈపీ 2020 కీలక పాత్రను వివరిస్తూ కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పంచుకున్నారు.

 

ఎక్స్’ వేదికగా కేంద్ర మంత్రి శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ చేసిన పోస్టుకు ప్రతిస్పందిస్తూ శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:

"కేంద్ర మంత్రి శ్రీ @dpradhanbjp ఎన్ఈపీ 2020 ప్రాముఖ్యాన్ని చక్కగా వివరిస్తూ.. స్వయం-సమృద్ధిఅభివృద్ధి దిశగా సాగుతున్న భారత ప్రయాణానికి కేంద్ర బిందువుగా దానిని అభివర్ణించారు.

నేటి ఉపాధ్యాయులు డిజిటల్ తరగతి గదులు, ఏఐమారుతున్న పాఠ్యాంశాలువిభిన్న అభ్యసన అవసరాలను త్వరగా అర్థం చేసుకుంటూ వాటిని స్వీకరిస్తున్నారుపీఎమ్ ఇవిద్యదీక్షస్వయం వంటి వేదికల మద్దతు ఈ విషయంలో అత్యంత కీలకమైనది” అని ఆయన వివరించారు.


(रिलीज़ आईडी: 2164285) आगंतुक पटल : 15
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali-TR , Bengali , Manipuri , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam