ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పత్తిపై దిగుమతి సుంకం మినహాయింపును 2025 డిసెంబరు 31 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం

నాడు పోస్టు చేయడమైనది: 28 AUG 2025 8:48AM by PIB Hyderabad

దేశ జౌళి రంగానికి పత్తి అందుబాటును పెంచడానికికేంద్ర ప్రభుత్వం పత్తిపై దిగుమతి సుంకాన్ని తాత్కాలికంగా.. ఈ నెల 19 మొదలు వచ్చే నెల (2025 సెప్టెంబరు) 30వ తేదీ వరకు..  మినహాయించిందిఎగుమతిదారు సంస్థలకు మరింత ఊతాన్ని అందించే ఉద్దేశంతోపత్తి (హెచ్ఎస్ 5201 రకం)పై దిగుమతి సుంకం మినహాయింపును సెప్టెంబరు నెలాఖరు నుంచి ఈ సంవత్సరం డిసెంబరు 31 వరకు పొడిగించాలని తాజాగా నిర్ణయించింది.
నోటిఫికేషన్‌ను త్వరలో జారీ చేయనున్నారు.


(రిలీజ్ ఐడి: 2161414) సందర్శకుల సూచీ సంఖ్య : : 58
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Gujarati , Tamil , Malayalam