ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పత్తిపై దిగుమతి సుంకం మినహాయింపును 2025 డిసెంబరు 31 వరకు పొడిగించిన కేంద్ర ప్రభుత్వం

प्रविष्टि तिथि: 28 AUG 2025 8:48AM by PIB Hyderabad

దేశ జౌళి రంగానికి పత్తి అందుబాటును పెంచడానికికేంద్ర ప్రభుత్వం పత్తిపై దిగుమతి సుంకాన్ని తాత్కాలికంగా.. ఈ నెల 19 మొదలు వచ్చే నెల (2025 సెప్టెంబరు) 30వ తేదీ వరకు..  మినహాయించిందిఎగుమతిదారు సంస్థలకు మరింత ఊతాన్ని అందించే ఉద్దేశంతోపత్తి (హెచ్ఎస్ 5201 రకం)పై దిగుమతి సుంకం మినహాయింపును సెప్టెంబరు నెలాఖరు నుంచి ఈ సంవత్సరం డిసెంబరు 31 వరకు పొడిగించాలని తాజాగా నిర్ణయించింది.
నోటిఫికేషన్‌ను త్వరలో జారీ చేయనున్నారు.


(रिलीज़ आईडी: 2161414) आगंतुक पटल : 40
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Gujarati , Tamil , Malayalam