ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

శుభాంశు శుక్లాతో ముచ్చటించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 18 AUG 2025 8:09PM by PIB Hyderabad

దేశాన్ని గర్వపడేలా చేసిన వ్యోమగామి శుభాంశు శుక్లాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు ముచ్చటించారుఈ సమావేశంలో భాగంగా అంతరిక్షంలో శుక్లాకు ఎదురైన అనుభవాలుసైన్స్ అండ్ టెక్నాలజీలో భారత్ సాధించిన విజయాలుదేశం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌తో సహా విస్తృత అంశాలపై చర్చించారు.

సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్‌’’లో శ్రీ మోదీ ఇలా రాశారు:

శుభాంశు శుక్లాతో నా సమావేశం గొప్పగా సాగిందిఅంతరిక్షంలో ఆయనకు ఎదురైన అనుభవాలుసైన్స్ అండ్ టెక్నాలజీలో సాధించిన ప్రగతిభారత్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గగన్‌యాన్ మిషన్‌తో సహా విస్తృతమైన అంశాలపై చర్చించాంఆయన సాధించిన ఘనతకు భారత్ గర్వపడుతోంది.

@gagan_shux”

 

 

(రిలీజ్ ఐడి: 2157761) సందర్శకుల సూచీ సంఖ్య : : 22