ప్రధాన మంత్రి కార్యాలయం
శ్రీ అరబిందో జయంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించిన ప్రధాని మోద
Posted On:
15 AUG 2025 3:48PM by PIB Hyderabad
శ్రీ అరబిందో జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ఆయనకు నివాళులర్పించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పేర్కొన్నారు.
"ఉన్నత లక్ష్యాన్ని సాధించడంలో మనకు తాత్వికత, ఆధ్యాత్మికత, జాతి నిర్మాణం ఉమ్మడిగా ఎలా పనిచేస్తాయన్నది శ్రీ అరబిందో చూపించారు. భారతదేశం తన పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఆయన ఆలోచనలు మనకు స్ఫూర్తిని అందిస్తాయి. ఆయన జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను."
(Release ID: 2156910)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam