ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

జాతీయ విద్యా విధానం- 2020తో భారతీయ విద్య మరింత సమగ్రంగా,


సమ్మిళితంగా, భవిష్యత్ సన్నద్ధంగా మారిన తీరును వివరించే కథనాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధాని

Posted On: 30 JUL 2025 1:26PM by PIB Hyderabad

భారతీయ విద్యను మరింత సమగ్రంగాసమ్మిళితంగాభవిష్యత్ సన్నద్ధంగా తీర్చిదిద్దడం ద్వారా.. జాతీయ విద్యా విధానం-2020, అందులో తెచ్చిన విప్లవాత్మక మార్పులను వివరించే ఓ కథనాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు ప్రజలతో పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో విద్యా మంత్రిత్వ శాఖ చేసిన ఓ పోస్టుపై స్పందిస్తూప్రధానమంత్రి కార్యాలయం ఇలా పేర్కొంది:

భారతీయ విద్యను మరింత సమగ్రంగాసమ్మిళితంగాభవిష్యత్ సన్నద్ధంగా తీర్చిదిద్దడం ద్వారా.. జాతీయ విద్యా విధానం- 2020 అందులో సమూల మార్పులు తెచ్చిన తీరును కేంద్ర మంత్రి శ్రీ @dpradhanbjp వివరించారుఅయిదేళ్ల తర్వాత దాని ప్రభావం తరగతి గదుల్లో స్పష్టంగా కనిపిస్తుందని ఆయన చెప్పారు.”

 

***


(Release ID: 2150249)